MNCL: లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ అన్నారు. మంగళవారం వార్డులోని పలు కాలనీలలో అనే పర్యటించారు. ఈ సందర్భంగా స్తంభాలకు నిరుపయోగంగా వున్న వెలగని దీపాలను మున్సిపాలిటీ సిబ్బందితో తీసివేయించి నూతన విద్యుత్ దీపాలను అమర్చారు. వార్డులో సమస్యలు ఉంటే తనకు తెలపాలన్నారు.