PDPL: ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన దాసరి రామచందర్ (70) మరణంలోనూ ఇద్దరికీ కంటిచూపు ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే… రామచందర్ శనివారం మరణించగా కుమారులు, కుమార్తెలు ఆయన నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. పుట్టెడు దుఃఖంలోను నేత్రదానం చేసి, ఇద్దరికి చూపు ప్రసాదించిన వీరిని పలువురు అభినందించారు.