విండీస్ నిర్దేశించిన 196 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. T20 WC లక్ష్య ఛేదనల్లో టీమిండియాకు ఇదే(199/5) అత్యధిక విజయవంతమైన లక్ష్యఛేదన కాగా గతంలో ఈ రికార్డ్ 176/4(2014లో vs SA)గా ఉండేది. ఒవరాల్గా టోర్నీలో చరిత్రలో 230(2016లో ENG vs SA), 206(2007లో SA vs WI) తర్వాత ఇది మూడో హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ ఛేజ్.