TG: కామారెడ్డి జిల్లా బిచ్కుందకి చెందిన సాయిలు(53) దారుణ హత్యకు గురయ్యాడు. బిచ్కుంద శివారులో పాలగుండం ప్రాంతంలో అతని మృతదేహం పడి ఉంది. రాళ్లతో కొట్టి చంపి పడేసినట్లు సాయిలు మృతదేహం ఉంది. వ్యక్తి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags :