TG: జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నలకు మాజీమంత్రి హరీష్ రావు సమాధానం చెప్పడం లేదని MLC అద్దంకి దయాకర్ అన్నారు. ‘గత ప్రభుత్వంలో శారదా పీఠానికి 2 ఎకారాల భూమి ఇచ్చారు. భూమిని రద్దు చేయడాన్ని శారద పీఠం ఒప్పుకుంది. ఇంకెంత దోచుకుంటే హరీష్ రావు ధనదాహం తీరుతుందో. నిజాలు తెలుసుకోకుండా విపక్ష నేతలు మాట్లాడడం సరికాదు. సనాతన ధర్మాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీనే’ అని పేర్కొన్నారు.