AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేతా బాధ్యతలను స్వీకరించారు. అనిత్ చంద్ర 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతనెల 31తో ప్రస్తుత ఎస్ఈసీ నీలంసాహ్ని పదవీకాలం ముగిసింది. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా ఉన్న పునేతాను ఎస్ఈసీగా నియమించారు.
Tags :