TG: సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన రావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్లను పదే పదే బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారన్నారు. తరచూ అధికారుల బదిలీల వల్ల పాలన కుంటుపడుతోందన్నారు. పరిస్థితులు అర్థం చేసుకునేలోపు అధికారులకు బదిలీ అవుతోందన్నారు.