AP: తిరుమల శ్రీవారికి ప్రతి ఒక్కరూ తమ కష్టాన్ని చెప్పుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. YCP హయాంలో దేవాలయాలపై దాడులు చేశారని ప్రశ్నిస్తే కేసులు పెట్టారని గుర్తుచేశారు. రాముడి విగ్రహం తలతీశారని ప్రశ్నిస్తే కూడా కేసు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరుమల ప్రక్షాళనకు ఈవోను నియమించామని తెలిపారు. వెంకన్నను ప్రార్థించడం వల్లే ఇన్నేళ్లుగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.