AP: ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్లో ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మార్పును అందిపుచ్చుకోలేని ఏ సంస్థా మనుగడ సాధించలేదన్నారు. పార్సిల్, ఈ కామర్స్ విభాగంలో తపాలాశాఖ పోటీపడాలని ఆకాంక్షించారు.
Tags :