TG: రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని DGP శివధర్ రెడ్డి వివరించారు. పోలీసుల సమన్వయం, ప్రభుత్వ పునరావాస విధానాలతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు. మాజీ మావోస్టులకు భద్రత, గౌరవంగా జీవించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
Tags :