TG: మూసీ శుభ్రం చేయాలంటే ముందుగా నాలాలు క్లీన్ చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లోన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గాంధీ పేరు చెప్పి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.