AP: శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగింది. వైసీపీ నేతల మాటల దాడులకు కూటమి నేతలు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
Tags :