TG: కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సమస్యలను రాజ్యసభలో, ఢిల్లీలో వినిపిస్తానని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు.