NRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఎస్పీ వినీత్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాలపై చర్చించారు.