ఉత్తరప్రదేశ్లోని లక్నోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వికాస్నగర్ స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగడంతో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.