AP: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. కానీ రిజల్ట్స్ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రలు అయోమయంలో పడ్డారు. ఈ ఫలితాల విడుదల వార్తలపై విద్యాశాఖ ఇప్పటి వరకు స్పందించనప్పటికీ.. త్వరలోనే ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.