ఆంధ్రప్రదేశ్లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్తో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల కోసం అర్హులైన బాలికలు ఏప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థుల సెలక్షన్ జాబితా ఏప్రిల్ 13న రిలీజ్ కానుండగా.. 13-17 తేదీల్లో వెరిఫికేషన్ జరుగుతుంది.