తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణలో రాష్టపతి పాలన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ రద్దు కావొచ్చునని, రాష్ట్రపతి పాలనకు కేంద్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాందేడ్లో ఇవాళ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కిసాన్ సర్కార్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ బాలయ్య విత్ పవన్ కల్యాణ్ ప్రొమో పార్ట్ 2 వచ్చేసింది. ఈ ప్రొమోలో పవన్ కల్యాణ్ ను బాలకృష్ణ క్రేజీ ప్రశ్నలు అడిగారు. అసలు జేబులో చేతులు ఎందుకు పెట్టుకుంటారని బాలయ్య అడిగి..మళ
గత నెలలోనే కదా వైజాగ్ టు హైదరాబాద్ వందే భారత్ ట్రెయిన్ను లాంచ్ చేసింది. ఈ ట్రెయిన్ లాంచ్ అయి నెల కూడా కాలేదు. అప్పుడు రైలుపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల ట్రెయిన్లో ప్రయాణికులు చెత్త, వాటర్ బాటిల్స్ పడేసి.. రైలు మొత్తాన్ని చెత్తతో నిం
హీరో మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం మొదలైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో విక్టరీ వెంకటేష్ ఓ సీన్ సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నమ
సొంత ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పంపించారు. ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిన కారణంగా తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ కోటంరెడ్డి తనకు గన్ మెన్లు అక్కర్లేదని
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు. రేవా జిల్లాలోని కైలాష్ పురి అనే గ్రామంలో జనవరి 30న ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ నోట్లో గుడ్డను కుక్కిన ఆ బాలుడు.. తనను నిర్మాణంలో ఉన్న బిల్డి
సాధారణంగా ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. కోడిగుడ్లను ఎక్కువ రోజులు నిలువ చేసి వాటిని ఆ తర్వాత తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా తమిళనాడులో అదే జరిగింది. రామంతపురంలోని శివనంతపురంలో ఉన్న ఓ మునిసిపల్ ప్రైమర
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నార
రామేశ్వరం అనగానే మనకు గుర్తొచ్చేది పంబన్ బ్రిడ్జి. అది రైల్వే సస్పెన్షన్ బ్రడ్జి. సముద్రంలో ఉండే ఆ బ్రిడ్జి మీదుగా రైలు వెళ్తుంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే ట్రెయిన్లో బ్రిడ్జి మీద ప్రయాణం చేయడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చ