తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతాన
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూఏఈలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. పాకిస్థాన్కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి నేపథ్యంల
మహారాష్ట్రలోని నాందేడ్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పే
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు
ప్రస్తుతం సూరరై పొట్రు హిందీ రీమేక్లో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)కు షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగింది. దీంతో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ మేరకు విషయన్ని ఆమె చేయికి గాయమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇన్ స్టా ద్వారా వెల్లడించా
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(vinod kambli) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తన భార్యను కొట్టి దాడి చేసి దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆండ్రియా హెవిట్ తన ఫిర్యాదులో, కాంబ్లీ మాటలతో దుర్భాషలాడి తలపై కొట్టాడని ఆరో
ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన ప్రధాని లేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాని మోదీ పైన ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజల చూపు తెలంగాణ వైపు ఉన్నదని, ప్రభుత్వం అంటే రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని ఎద్దేవా చేశారు. నాయకులు విజన్ ప్రకారం
హైదరాబాద్లో మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతుందా? అంటే అందుకు అవుననే పలువురు స్థానికులు అంటున్నారు. ఎందుకంటే తాజాగా పేలుడు పదార్థాలు దొరకడంతో ఆ దిశగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో తాజాగా జిలిటెన్ స్టిక్స్ పట్టుబడ
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయంగా ఫుల్లు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్యతో టాక్ షో అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ఆహా వారు బాలయ్య, పవన్ను ఒకే స్టేజ్ పై చూపించి.. మెగా, నంమూరి ఫ్యాన్స్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది కూడ