భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజమే.. కానీ అంతమాత్రానికి భర్తను భార్య, భార్యను భర్త వదిలేయలేరు కదా. విడాకులు తీసుకోరు కదా. అఫ్ కోర్స్.. చిన్న చిన్న గొడవలకు కూడా విడాకులు తీసుకునే వాళ్లు ఉన్నారు కానీ.. చాలా తక్కువ మంది ఆవేశంలో ఆ పని చేసి తర్వాత బాధప
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజ
నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ రేంజ్ కు వెళ్లడంపై స్పందించారు. మేము అమెరికాకు వెళ్లాం.. ఇటు జపాన్ కు వెళ్లాం.. గోల్డ
గత కొన్ని రోజులుగా గీత గోవిందం మూవీ కాంబో మళ్లీ రిపీట్ కానుందని వస్తున్న వార్తలపై ఈరోజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ ఓ క్లారిటీ ఇచ్చింది. పరశురాం-విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ కాంబోలో మూవీ చేయనున్నట్లు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందని ట
NTR 30 : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా గురించే సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇది ఎన్టీఆర్ కు 30 వ సినిమా. ఆర్ఆర్ఆర్ 29వ సినిమా. ఎన్టీఆర్ 30 వ సినిమాకు కొరటాల శివ డైరెక్టర్. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారు కొరటాల శివ. వీళ్ల
ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే వాళ్లను మనం ఏమని పిలుస్తాం.. చెత్తోళ్లు వచ్చారు అంటాం. చెత్తను సేకరించిన మాత్రాన వాళ్లు చెత్తోళ్లా? కాదు కదా. వాళ్లూ మనలా మనుషులే. చెత్త సేకరించే వాళ్లను చులకనగా చూడొద్దు అనే గొప్ప ఆలోచనతో తీసిందే ఈ డాక్యుమెంటర
యువతకు ఉద్యోగాలు రావాలంటే సైకో పోయే సైకిల్ అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పైన ఆయన నిప్
పుల్లారెడ్డి స్వీట్స్(Pulla Reddy Sweets)సంస్థ కుంటుంబం మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్(jubilee hills)లో కోట్ల విలువైన ప్లాట్ ను పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కబ్జా చేశారని సమాచారం. నకిలీ ఆధార్ కార్డు, ఫేక్ పత్రాలతో
జ్యూయెలరీ షాపులలో దొంగలు పడటం సహజమే కానీ.. ఆ దొంగలు మనుషులు కాకుండా వేరే అయితే అప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఓ గోల్డ్ షాపులో ఎలుక దొంగతనం చేసింది. అది కూడా ఏదో చిన్న దొంగతనం కాదండోయ్. పెద్దదే. వస్తువు చిన్నదే అయినా అది ఎత్తుకెళ
టీడీపీ నేత నారా లోకేశ్(nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా̷