టైటిల్ చూసి షాక్ అయ్యారా? అసలు 30 రూపాయలకు చాయ్ కూడా రాదు. అలాంటిది చికెన్ బిర్యానీ ఎలా ఇస్తారు.. అనే డౌట్ వచ్చిందా? మీకు వచ్చిన డౌట్ నిజమే కానీ.. రూ.30 కే చికెన్ బిర్యానీ కూడా నిజమే. అవును.. రూ.32 కే మటన్ బిర్యానీ కూడా నిజమే. కానీ.. అది 2023 లో కాదు.. 2001 లో. ఎస్.. 20
తెలంగాణలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్(Congress) కంచుకోటగా ఉన్న ములుగు నియోజకవర్గం(mulugu constituency)పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్
మీరెప్పుడైనా మన దేశంలో దొరికే సాధారణ చాక్లెట్ తిని ఏడ్చేశారా ? అదెంటీ అనుకుంటున్నారా? అవును మీరి విన్నది నిజమే. దక్షిణ కొరియాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హ్యోజియోంగ్ పార్క్ అనే యువతి ఇండియన్ క్యాండీ చాక్లెట్ తింటూ ఏడుస్తూ బిగ్గర
వంటల్లో వెరైటీలు చేయడమే కదా అసలు ట్రెండ్. ఒకప్పుడు వంటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. ఇప్పుడు ఫుడ్ రంగం అనేది చాలా పెద్దది. రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్కు వెళ్తే ఖచ్చితంగా చాలా రకాల వంటకాలు అక్కడ ఉంటాయి. ఏది తిన
కర్మ ఫలం అంటే ఇదే కావచ్చు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టుగా ఒక యువకుడు తన ఫ్రెండ్ను చంపి అతడి బాడీని లోయలో పడేయబోయి కాలు జారి తనే లోయలో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంబోలి ఘాట్లో చోటు చేసుకుంది. సతారా జిల్లా కరాడ్
నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023 గత ఏడాది విడుదలైన ఏ1 ఎక్స్ ప
కళా తపస్వి, సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. సినీ ప్రముఖులంతా విశ్వనాథ్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట
హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ శుక్రవారం ఏకంగా 15 శాతానికి పైగా నష్టపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ.4000కు సమీపంలో ఉన్న ఈ స్టాక్ ఇప
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని, కానీ