CTR: బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది ప
KMR: పిట్లం మండలంలోని తిమ్మా నగర్, మార్దండ, కంబాపూర్ గ్రామాలలోని నర్సరీలు, కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, అవెన్యూ ప్లాంటేషన్లను ఇవాళ పిట్లం మండల ఎంపీడీవో కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శ
KMR: జిల్లా కేంద్రంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ జిల్లా సెమినార్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామ్రేడ్ పాలడుగు సుధాకర్ హాజారయ్యారు. కేంద్ర ప్రభుత్వం
KMR: జిల్లాలోని దేవునిపల్లి పీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజు, పోలీస్ స్టే
TPT: ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించడమే తన ధ్యేయమని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనక
కృష్ణా: ఏ.కొండూరు మండలం పెద్ద తండాలోని అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు తిన్న చిన్నారులకు గురువారం ఫుడ్ పాయిజన్ అయ్యింది. 18 మంది చిన్నారులలో 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లే సమయంలో పిల్లలకు వాంతులు, విరో
AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 24న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద
PPM: వీరఘట్టం పంచాయతీ కార్యాలయం వద్ద ఓమిగో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాన్సర్ శిబిరాన్ని సందర్
NGKL: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, తదితర సమస్యలపై జిల్లాలోని అన్ని పోలీస్
VZM: నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్స్ను తొలగించడం చట్టరీత్యా నేరమని అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఈ మేరకు