MBNR: కృష్ణా- వికారాబాద్ రైల్వే లైన్ పనులను త్వరగా ప్రారంభించాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో ఎంపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో రైల్వే అండర్ పాస్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు త్వరగా పూర్తి చేయాలని కోరారు.