PLD: నరసరావుపేటలో జరిగిన యోగాంధ్ర పోటీలకు బెల్లంకొండ మండలంలోని ఆయుష్ ఆరోగ్య మందిరం నుండి నలుగురు అభ్యర్థులు ఎంపికయ్యారు. వారు మండల స్థాయిలో విజయాలు సాధించి, జిల్లాలో ఆసనాలు, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఎంపికైన అభ్యర్థులను అధికారులు అభినందించారు. డాక్టర్ ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా పోటీలకు పంపించబడినారు.