కామారెడ్డి: జిల్లాకు చెందిన సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి రూ. లక్ష విరాళం అందజేశారు. దేశరక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో దేశరక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న త్రివిధ దళాల సేవలు మరవలేనివని అన్నారు.