CTR: చిత్తూరు-బెంగళూరు RTC బస్సు ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనలో ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం ధాటికి బస్సు ఓ వైపు పూర్తిగా ధ్వంసం అయింది. సీట్లు చెల్లా చెదురుగా మారాయి. రక్తపు మరకలతో ఆ ప్రాంతం విషాదకరంగా మారింది. ఈ ఘటనలో గాయపడ్డ 16 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.