PDPL: జిల్లా ఎస్సీ కార్పొరేషన్ డీడీ వినోద్ కుమార్కు జార్జిరెడ్డి పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు రత్న నరేష్ శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్స్ను కూల్చివేసి నూతన భవనాలను నిర్మించాలని, ఇటీవల ప్రారంభించిన నూతన మెనూను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. నాయకులు అనిల్, చారి, మహేష్ పాల్గొన్నారు.