ATP: కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టిన RDT పరిరక్షణ పాదయాత్రలో మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పాల్గొన్నారు. RDTకి FCRA రెన్యువల్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. RDT సేవలు ఆగిపోతే ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని.. RDT విషయంలో కూటమి నేతలు నిద్రావస్థలో ఉన్నారని ఆరోపించారు.