TPT: శ్రీకాళహస్తిలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన రద్దు అయంది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఆమె పర్యటన రద్దు అయినట్లు పట్టణంలోని ఆ పార్టీ నాయకులు తెలిపారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు.