MNCL: భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి సదస్సులని దండేపల్లి తహసీల్దార్ రోహిత్, డీటీ మాధవి అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేటలో తహసీల్దార్, చింతలపల్లిలో డీటీ రెవెన్యూ సదస్సులలో పాల్గొన్నారు. ప్రజలు, రైతుల నుండి భూ సమస్యలపైన అర్జీలను స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.