సత్యసాయి: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. సత్యసాయి జిల్లాలో 5,588 మంది పరీక్ష రాయగా.. 3,986 మంది పాసయ్యారు. 71.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.
Tags :