KKD: సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి నిత్యాన్నదాన పథకానికి భక్తుడు పస్తుల సత్య సూర్యనారాయణ, రత్నలీలా దంపతులు రూ. 1,01,116 విరాళంగా అందజేశారు. శుక్రవారం స్వామిని దర్శించుకున్న అనంతరం వారు ఈ విరాళాన్ని సమర్పించినట్లు ఈవో బల్ల నీలకంఠం తెలిపారు.
Tags :