KRNL: యోగాను ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని మండల వైద్యాధికారిణి ఫిరోజ్ ఖాన్, సూపర్వైజర్ లక్ష్మీనరసమ్మ, MLHP సుజాత అన్నారు. శనివారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దకడబూరు పీహెచ్సీలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు యోగా వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ప్రజలు యోగాసనాలు వేయడం ద్వారా శారీరక, మానసిక రుగ్మతలు దరిచేరవన్నారు.