MBNR: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర మైండ్లు ఇస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.