BHPL: భూపాలపల్లిలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో బుధవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జనంసాక్షి ఎడిటర్ రహమాన్పై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వ్యతిరేక కవరేజ్కు ప్రతీకారంగా అక్రమ కేసు పెట్టినట్లు ఆరోపించారు. ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.