WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో కాంగ్రెస్ నేతలు బుధవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులున్నారు.