ASF: కాగజ్ నగర్ పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “ఏక్ పేడ్ మాకే నామ్”నినాదంలో భాగంగా ఆకాశ మల్లె మొక్కను MLA హరీష్ బాబు వారి మాతృమూర్తి మాజీ MLA రాజ్యలక్ష్మి నాటారు.MLA మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన తల్లి పేరిట ఈ మొక్కలు నాటాలని,తద్వారా భూ మండలంపై ఉష్ణోగ్రతను తగ్గించి,పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు.