MNCL: మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి ప్రజల సౌకర్యార్థం సరిపడా బస్సులు నడిపించాలని పట్టణ కాంగ్రెస్ నాయకులు MLA వినోద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే RTC DM శ్రీనివాస్ తో మాట్లాడారు. బెల్లంపల్లిలో 3వ రైల్వే పనులు నడుస్తున్నందున రైళ్లకు మంచిర్యాలలోనే హాల్టింగ్ ఉందని, ప్రజల సౌకర్యార్థం రాత్రి 10.30గంటల తర్వాత మంచిర్యాలలో బస్ ఏర్పాటు చేయాలన్నారు.