GNTR: జిల్లాలోని కృష్ణానగర్ 1వ లైన్లోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి నెల 9వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు సీతారామనుజాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. నేడు అష్టోత్తర శత కలశాభిషేకం, అంకురారోపన, శ
TG: రాష్ట్రంలో పలువురు IPS అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిష్ట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్, CID అడిషనల్ DGగా చారూసిన్హా, చార్మినార్ జోన్ DIGగా తప్సీర్ ఇక్బాల్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ DCPగా
NRML: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించ
ప్రకాశం: దేశవ్యాప్తంగా కుల గణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల కనిగిరి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నాయబ్ రసూల్ హర్షం వ్యక్తం చేశారు. కుల గణనపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా అయిన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి
NLR: కందుకూరు పట్టణం కనిగిరి రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం వెనుక అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నారు. అయితే ఈ భవనానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.2.5 లక్షల విలువైన 2500 చదరపు అడుగుల గ్రానైట్ను ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఆయనకు స
NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రూ.6.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన రాయని మాల్యాద్రికి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార
SDPT: ప్రజలందరూ పర్యావరణ సహిత ఉత్పత్తులు వాడుతూ ఏకో ఫ్రెండ్లీ వైపు మారాలని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. ధన్యవాదాలు. పేపర్ ప్లేట్లకి బదులు మోదుగ ఆకులతో చేసిన విస్తర్లు వినియోగించాలని కోరారు. ఈ మేరకు సిద్ధిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవె
NRML: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు గురువారం అమ్మ పేరు మీద చెట్లు నాటే కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించాలని డీఈవో రామారావు బుధవారం తెలిపారు. విద్యార్థులు ఆమె తల్లితో చెట్టు నాటేటప్పుడు ఫోటో తీసుకుని https://ecoclubs.education.gov.in వ
ADB: పేదింటి కలలను సాకారం చేస్తున్నామని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని దంతన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని చరిత్ర నుంచి కనుమరుగు చేసేలా యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దానిలో భాగంగా బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్కు ఉన్న ‘ఫాదర్ ఆఫ్ నేషన్’ బిరుదును తొలగించింది. ఈ మేరకు య