NRML: నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్ లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజులలో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ
ATP: అనంతపురంలో రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశారు. కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరగదని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ సెలవు ఉన్
MHBD: డోర్నకల్-భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. 2008లో ప్రారంభమైన ప్రతిపాదనలు పలు కారణాలతో ఆగిపోయాయి. ఈ లైన్తో దూరం తగ్గడంతోపాటు గూడ్స్ రవాణా, హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే ప్రయాణికుల రద్దీ పెరిగింది.
KMM: విద్యరంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి నిరంతరంగా పోరాడే సంఘం TSUTF అని సంఘం నాయకులు నాగరాజు, వినోద్ రావు, లక్ష్మణ్ రావు అన్నారు. ఆదివారం మధిర UTF కార్యాలయంలో టీఎస్ యుటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాగా నూతన విద్యా విధానం
KNRL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం మూల బృందావనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవతో మొదలుకొని నిర్మాల్యం క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, బెంగళూరు నుంచి తెప
HNK: ఏల్కతుర్తి మండల కేంద్రంలోఈ నెల 27 వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ వేదికకు వాహనాల పార్కింగ్ స్థలాన్ని ఆదివారం పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్
KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరక
NLG: కలర్ ల్యాబ్ యజమాని సురేష్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. HYDకు వెళ్లి ఓ మహిళతో పాటు ఇద్దరు అనుమానితులు, NKLకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో
ప్రకాశం: మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారి కళ్యాణమహోత్సవానికి మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారాంబాబు హాజరై స్వామివారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్
KKD: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని విజయవాడ వెలగపూడి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. కోటేశ్వరరావు, రాజమండ్రి కోర్టు జడ్జి జగదీశ్వరులు దర్శించుకున్నారు. శనివారం ఆయన మరిడమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం తరుప