SKLM : ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేదితో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కె .రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏపీలో చేపట్టే ముఖ్యమైన వ్యవసాయ కార్యక్రమాలపై చర్చించారు
SKLM: సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని
SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. స్వామి వారికి 19 రోజుల్లో రూ.78,31,047 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 82 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 100 గ్రాముల మిశ్రమ వెండి, 130 విదేశీనో
NLR: కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వైజాగ్ నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ట్రావెల్ బస్స
సత్యసాయి: మడకశిర నగర పంచాయతీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కూరగాయల మార్కెట్, వారపు సంత, బస్టాండ్ పార్కింగ్ సుంకం వసూళ్లకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఎవరూ పాల్గొనకపోవడంతో మున్సిపల్ కమిషనర్ రంగస్వామి తిరిగి ఈ వేలాన్ని ఫి
NLR: ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను గురువారం జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. రైతులకు నోటీసులు అందించి వారి సమక్షంలోనే రోవర్ సహాయంతో హద్దులు ఏర్పరచి రీసర్వే న
NLR: బీసీ, ఈబీసీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు చేజర్ల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి విజయ లలిత ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ నెల21వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు చేజర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర
ప్రకాశం: పామూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా గంగసాని హుస్సేన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరక వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్ రెడ్డి సతీమణి గంగసాని లక్ష్మి పామూరు ఎంపీపీగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం తన సేవల