NLG: కలర్ ల్యాబ్ యజమాని సురేష్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. HYDకు వెళ్లి ఓ మహిళతో పాటు ఇద్దరు అనుమానితులు, NKLకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.