MLG: జిల్లా న్యాయస్థానంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అడ్వకేట్ వేణుగోపాలచారి, వారి కార్యవర్గానికి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ప
ADB: బోథ్ మండలంలోని దన్నూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. దన్నూరు గ్రామస్తులు మార్చి 30న తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్తో మాట్లాడి సమస్యను వివరించడం జరిగ
WGL: కాకతీయ మెగా టెక్స్టైల్ కంపెనీ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన కుటుంబాలకు అధికారులు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సంగెం మండలంలో ఈరోజు 2వ బ్యాచ్ కుట్టు విషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో
NLR: రాపూరు పట్టణంలో శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి 7:3
విజయవాడలోని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ.. అంటరాని
GNTR: గుంటూరు నగరంపాలెం ట్రావెలర్స్ బంగ్లా వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్
ASF: జిల్లాలో ఈ నెల 20 నుంచి ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారులతో సమీక్ష సమావేశం ని
AP: రేపు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రిలీజ్ చేస్తామని తెలిపారు. ఫలితాలను resultsbie.ap.gov.inలో తెలుసుకోవచ్చని వెల్లడించారు.