ADB: లక్షెట్టీపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్, పాఠశాల, కళాశాల భవనాల పనులను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. సోమవారం రాత్రి ఆయన ఆయా భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాల, కళాశాల భవనాలను ఈనెల 12వ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.