BDK: కొత్తగూడెం కలెక్టరేట్,ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే మూడు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఈ నెల జూన్ 30 వ తేదీ వరకు ఒకే సారి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లబ్దిదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని చౌక దుకాణాల ద్వారా అందిస్తారని తెలిపారు.