JGL: రాష్ట్రంలోనే మొదటిసారిగా జగిత్యాల జిల్లాలో రైతుల వ్యవసాయ సమస్యలు తీర్చడానికి “రైతు మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు డీఏఓ భాస్కర్ తెలిపారు. సోమవారం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తిరుపతి, శాస్త్రవేత్తలు రజినీకాంత్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.