JN: జనగామ జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బడి బాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. కోటి మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది అని తెలిపారు. పెట్రోల్ పంపుల కోసం స్థలాలు, సోలార్ ప్లాంట్ల కోసం 8 ఎకరాల భూమిని 10 రోజుల్లో గుర్తించాలని ఆదేశించారు.