మన్యం: జిల్లాలో నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశం ఉందని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం సీతంపేటలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నైపుణ్యభివృద్
BDK: దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబల్లిలో గురువారం గ్రామస్థులు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన నిరుపేదలను విస్మరించి, అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని BRS మండల కో-కన్
ADB: కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతులకు మొక్కల పెంపకంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుత
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “ఏక్ పేడ్ మాకే నామ్”నినాదంలో భాగంగా ఆకాశ మల్లె మొక్కను MLA హరీష్ బాబు వారి మాతృమూర్తి మాజీ MLA రాజ్యలక్ష్మి నాటారు.MLA మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన తల్ల
VZM: నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థులు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచిం
VZM: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్పీటీసీ గార తౌడు అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మనిషి మనుగడకు, కాలుష్యం నివారణకు మొక్క
VZM: అబద్ధాలు మోసాలతోనే చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. గురువారం గజపతినగరం వైసిపి కార్యాలయంలో మాట్లాడుతూ.. వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
KDP: వన మహోత్సవం భాగంగా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఆర్డీవో సాయిశ్రీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం మన బాధ్యత అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలకు నీరు పోస్తూ వాటిని సంర
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వివిధ రంగాలలో ఉత్తరప్రదేశ్ను మార్చడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. ఇది రాష్ట్ర ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచింది. ఆయనకు దీర్ఘా
RCB విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుపై హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరపనుంది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద అభిమానుల రద్దీ అధికం కావడంతో తొక్కిసలాట చోటు