TPT: ప్రముఖ ప్రైవేట్ కంపెనీ DMW – CSR నిధుల కింద అందించిన 3 లక్షల రూపాయులతో 10 కంప్యూటర్ లను SKR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ యాజమాన్యంకు గూడూరు ఎమ్మెల్యే పీ.సునీల్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి తనవంతు క
KRNL: ఆదోని పట్టణంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి చల్లటి గాలులు వీయగా మధ్యాహ్నం ఒక్కసారిగా మోస్తరు వర్షం కురిసింది. మూడు రోజులుగా ఎండ తాపానికి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కురిసిన వర్షానికి ఉపశమనం
ASR: పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా 36వ రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీని కలెక్టర్ దినేశ్ కుమార్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రారంభించారు. గురువారం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో రిబ్బన్ కట్ చే
GNTR: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది. రూ.25 లక్షల వ్యయంతో ఆధునీకరించిన ఈ స్విమ్మింగ్ పూల్ను గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ షేక్ సజీల ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన
VZM: నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద గల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో గురువారం జరిగిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ర
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పో
ATP: గుత్తి మున్సిపాలిటీ వైసీపీ ఉపాధ్యక్షుడిగా రంగస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన రంగస్వామి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం తన
ATP: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. పలు
VZM: జామి మండలం లొట్లపల్లి సచివాలయాన్ని ఎంపీడీవో అప్పలనాయుడు గురువారం సందర్శించారు. ముందుగా ఆయన సచివాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రస్తుతం జ
ATP: గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ద్విచక్ర వాహనం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం సాయంత్రం గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట తన వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి బుకింగ్ కార్యా