NLR: కందుకూరులోని జనార్ధన్ కాలనీలో ఉర్దూ స్కూల్ వద్ద రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం ప్రారంభించారు. దాంతోపాటు పుట్ట ఏరియాలో రూ.14 లక్షలతో నిర్మించనున్న మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ
NLR: సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం సోమశిల ప్రాజెక్టు ఎస్ఈని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమశిల డ్యామ
TPT: చంద్రగిరి మండల పరిధిలోని పుల్లయ్యగారి పల్లిలో గురువారం నడివీధి గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ హజరయ్యారు. ఈ సందర్భంగా వినీల్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత
JGL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరిత్య నేరమని మాత శిశు సంరక్షణ జిల్లా అధికారి ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు స్కానింగ్ సెంటర్లలోని స్కానింగ్ మిషన్లను, డ
NRPT: ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ శిక్త పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో వరి కొనుగోళ్ల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సన్న రకం, దొడ్డు రకం వరి ధాన్యాన్ని వేరువేరు
MBNR: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పెంచినట్టు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షికాదాయం 1.5
KMR: జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 47 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రామారెడ్డిలో గురువారం సన్నం బియ్యం పంపిణీ ఆయన
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3వ వార్డులో DCC అధ్యక్షులు కైలస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం KMR మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో KMR మండలం షాబ్దీపూర్, క్యాసంపల్లి గ్రామాల్లో జై బాప
థాయ్లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇటీవల భూకంపంలో మృతి చెందిన వారికి భారత్ తరఫున సంతాపాన్ని ప్రకటించారు. భారత్, థాయ్లాండ్ మధ్య శతాబ్దాల అనుబంధం ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా స్టాంప్ను విడుదల చేయడంపై