PPM: గిరిజన విద్యా సంస్థల్లో అన్ని బాగుంటే గిరిజన విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయో గిరిజన శాఖ అధికారులు ప్రభుత్వం సమాధానం చెప్పాలని గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాల సంభవించకుండా చర్యల
ELR: జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులను కలిసి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల
ELR: ఏలూరు నియోజకవర్గంలోని 4, 5, 35, 40వ డివిజన్లో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ర
VZM: తెర్లాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్.ఉమాలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున సాదాసీదాగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ రాంబాబు,
CTR: కుప్పం మున్సిపాలిటీ వైసీపీ అధ్యక్షుడిగా హఫీజ్ నిమితులయ్యారు. ప్రస్తుతం కుప్పం మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ గా ఉన్న హఫీజు పార్టీ మున్సిపల్ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పంలో పార్టీ
ELR: ఉంగుటూరు మండలం కాగుపాడులో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులను, స్థానిక వైధ్యశాలలో వైధ్యులను, సిబ్బందిని పట్టభద్రులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంల
WNP: ఆత్మకూరు, మదనాపురం మండాలాల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో 3 రోజుల్లోనే 450 కోళ్లకు పైగా మృతి చెందాయి. సమాచారం మేరకు జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డును పరిశీలించారు. కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. ల్యాబ్ నుంచ
SRCL: చెత్త అంటుపెడుతూ ఓ మహిళ మంటల్లో చిక్కుకొని మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం చిన్ని అంజవ్వ(52) చెత్తను కాల్చివేస్తుండగా, మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. మృతురాలికి భర్త బాల్
SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్త మార్కండేయ మహా దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డిలకు ఇవాళ ఖేడ్లో పద్మశాలి సంఘం, కుల పెద్దలు, వైదిక పురోహితులు గురురాజు శర్మ ఆధ్
NRPT: జిల్లాలోని 3 గ్రామాల ప్రజలు సీఎం మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటకొండ, గార్లపహాడ్, కానుకుర్తీలను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఇంఛార్జ్