TPT: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేడు తిరుపతిలో పర్యటించనున్నట్లు AP గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఉదయం 11:00 గంటలకు మంత్రి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.